Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Gauru Charitha: కల్లూరు టీడీపీ మోగించిన మోత ఇది

Gauru Charitha: కల్లూరు టీడీపీ మోగించిన మోత ఇది

గౌరు చరిత ఆధ్వర్యంలో ..

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నారా చంద్రబాబు నాయుడుకి మద్దతుగా మోత మోగిద్ధాం, బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జి గౌరు చరిత రెడ్డి నివాసం బయట మాధవి నగర్ లో విజిళ్లు, కార్ హరన్లతో, స్టీల్ ప్లేట్ లతో గుడి గంటలతో, జగన్ మోహన్ రెడ్డి మత్తు వదిలేలా మోత మోగించాల్సిందే అని శబ్దాలతో నిరసన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, తెలుగు యువత రాష్ట ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు బ్రహ్మణ పల్లె నాగిరెడ్డి, కల్లూరు అర్బన్ నాయకులు పల్లె రఘునాథ్ రెడ్డి, పందిపాడు అయ్యపు రెడ్డి, తెలుగు యువత మహేష్ నాయుడు, కిరణ్, యశ్వంత్ రెడ్డి ఖాద్రీ, మదు నాయక్, అంజి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News