Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Gauru Charitha Reddy: చంద్రబాబుపై కేసులు ఎత్తేయాలి

Gauru Charitha Reddy: చంద్రబాబుపై కేసులు ఎత్తేయాలి

గౌరు చరిత డిమాండ్

నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నిరసిస్తూ, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ,
బాబుకి తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం కార్యక్రమంలో భాగంగా పాణ్యం నియోజకవర్గం పాణ్యం మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయం ఆవరణలో అర్బన్ పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జి గౌరు చరిత రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని గౌరు చరిత అన్నారు.

- Advertisement -

ఈ దీక్షా శిబిరం లో ముఖ్య అతిధులుగా టీడీపీ సీనియర్ నాయకులు, నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గౌరు వెంకటరెడ్డి, నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు బ్రహ్మణ పల్లె నాగిరెడ్డి, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గంగాధర్ గౌడ్, బిసి సెల్ రాష్ట సెక్రెటరీ కాసాని మహేష్ గౌడ్, పాణ్యం మండల నాయకులు మాజీ జడ్పీటిసి నారాయణమ్మ, ఎంపీటీసీ రంగ రమేష్,కౌలూరు సర్పంచ్ భాస్కర్ రెడ్డి, రమణ మూర్తి,లాయర్ బాబు, ఖాదర్, కోనిదేడు రాంపుల్ల రెడ్డి, గొరుకల్లు రవి, ఆలమూరు చంద్ర శేఖర్ రెడ్డి, బలపనురు శివ శంకర్ రెడ్డి, భూపనపాడు సునీల్, కొత్తూరు సుబ్బారెడ్డి, మద్దూరు సుధాకర్ రెడ్డి, వడుగండ్ల మోహన్, గడివేముల మండల కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి, బొల్లారం మాజీ సర్పంచ్ సుభద్రమ్మ, బుజునురు పంట రామ చంద్ర రెడ్డి, పేసరవాయి లక్ష్మి దేవి, కరీమద్దేల ఈశ్వర్ రెడ్డి, శివారెడ్డి, మైనారిటీ నాయకుడు ఖలీల్, కల్లూరు మండలం మాజీ ఎంపీపీ మాదేశ్, నేర్వాడ జాఫర్, అర్బన్ నాయకులు రెడ్డి లోకేశ్వరరెడ్డి, పీయూ మాదన్న, ధనుంజయ, టీడీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News