Tuesday, July 2, 2024
Homeఆంధ్రప్రదేశ్Gauru: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

Gauru: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత్ర రెడ్డి

చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి అన్నారు. పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ 30 వార్డు శరిన్ నగర్,మెయిన్ రోడ్డు కాలని లలో బాబుతో నేను మరియు బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా కాలనీలో ఇంటింటికీ తిరిగి సమస్యలు తెలుసుకుంటూ, మినీ మేనిఫెస్టో, సూపర్ సిక్స్ పథకాల గురించి..చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి బాబుతో నేను పాంప్లేట్లను అందజేసి, ప్రజలకు వివరించారు గౌరు చరిత రెడ్డి.

- Advertisement -

ఈ కార్యక్రమంలో వార్డ్ ఇంచార్జి జయన్న, రామకృష్ణ, ప్రకాష్, చంద్ర, ఆధం, కే శ్రీనివాస రావు, నరసింహ బాబు, పుల్లయ్య గౌడ్, రామకృష్ణ, జానకి రాముడు, మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ యన్ వి రామకృష్ణ, కల్లూరు మండల అధ్యక్షుడు డి రామాంజనేయులు, కల్లూరు మాజీ ఎంపీపీ మాదేష్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు జవ్వాజి గంగాధర్ గౌడ్, అర్బన్ నాయకులు ధనుంజయ, విశ్వం, బీసీ సెల్ రాష్ట కార్యదర్శి కాసాని మహేష్ గౌడ్, జిల్లా కార్యదర్శి, పవన్ కుమార్, సాయి, ఖాజమియ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News