Friday, October 18, 2024
Homeఆంధ్రప్రదేశ్Gonegandla: కేంద్ర బలగాల కవాతు

Gonegandla: కేంద్ర బలగాల కవాతు

ఎలక్షన్స్ నేపథ్యంలో..

గోనెగండ్ల మండల పరిధిలో బి అగ్రహారం, బైలుప్పల, గంజిహళ్లి గ్రామాలలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు ఎస్ డి పి ఓ సీతారామయ్య ఆధ్వర్యంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెంట్రల్ ఫోర్స్ ఎస్ ఎస్ బి, ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పరిధిలో గల బి.అగ్రహారం, బైలుప్పల, గంజిహల్లి గ్రామాలలోని వీధులలో కేంద్ర బలగాలు కవాతు నిర్వహించారు.

- Advertisement -

ఏరియా డామినేషన్ ద్వారా ప్రజలకు ఓటును స్వేచ్ఛను వేసుకునుటకు ఈ కార్యక్రమము ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ బి అసిస్టెంట్ కమాండెంట్ రాకేష్ కుమార్, గోనెగండ్ల సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణయ్య , గోనెగండ్ల పోలీస్ సిబ్బంది ఎస్.ఎస్.బి. పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News