Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Guduru: నారా లోకేష్ ను కలిసిన టిడిపి మహిళా నేతలు

Guduru: నారా లోకేష్ ను కలిసిన టిడిపి మహిళా నేతలు

గూడూరు మండలంలోని టిడిపి మహిళా నేతలు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను మార్యాద పూర్వకంగా కలిశారు. యువగళం పాదయాత్రలో భాగంగా కర్నూలు మండలంలో పర్యటించిన నారా లోకేష్ ను ఆర్ ఖానాపూరం గ్రామానికి చెందిన వాణిశ్రీ ఆధ్వర్యంలో మహిళా నేతలు నారా లోకేష్ ను కలిసి గ్రామ సమస్యలను వివరించారు. టీడీపీ అధికారంలోకి రాగానే గ్రామంలోని సమస్యలను పరిష్కరించేందుకు అన్ని విధాల కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మహిళ నేతలు నాగేశ్వరమ్మ, పార్వతమ్మ, శారదమ్మ, వెంకటేశ్వరమ్మ,నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News