Tuesday, September 17, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan tour: నందిగం సురేష్ కు జగన్ పరామర్శ

Jagan tour: నందిగం సురేష్ కు జగన్ పరామర్శ

గుంటూరు సబ్ జైలుకు..

గుంటూరు సబ్‌ జైల్‌కు వచ్చిన జగన్, ఇక్కడ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామర్శించారు. అనంతరం ఎస్‌వీఎన్‌ కాలనీలో క్రోసూరు మార్కెట్‌ యార్డ్‌ మాజీ ఛైర్మన్‌ ఈద సాంబిరెడ్డి నివాసానికి వెళ్లారు. ఇటీవల టీడీపీ దాడిలో తీవ్రంగా గాయపడిన ఈద సాంబిరెడ్డిని పరామర్శించిన అనంతరం మధ్యాహ్నం ఇక్కడి నుంచి నేరుగా తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

- Advertisement -

గుంటూరులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News