Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan bus yatra restart: జగన్ బస్ యాత్ర మళ్లీ ప్రారంభం

Jagan bus yatra restart: జగన్ బస్ యాత్ర మళ్లీ ప్రారంభం

ఈరోజు షెడ్యూల్ ఇదే

మేమంతా సిద్ధం – 15వ రోజైన ఈరోజు షెడ్యూల్ ఇదే..

- Advertisement -

తనపై జరిగిన రాయి దాడి తరువాత జగన్ తన ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు. ఈరోజుతో మళ్లీ యాత్ర మొదలవుతుంది.

ఈ యాత్రలో భాగంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం 9 గంటలకు కేసరపల్లి రాత్రి బస నుంచి బయలుదేరుతారు. గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్ , హనుమాన్ జంక్షన్, పుట్టగుంట, మీదుగా జొన్నపాడు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు.
అనంతరం జొన్నపాడు, జనార్దణపురం మీదుగా సాయంత్రం 3.30 గంటలకు గుడివాడ చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
సభ అనంతరం హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారి , గుండుగొలను మీదుగా నారాయణపురం రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News