దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ్లో వైఎస్సార్ రైతు దినోత్సవం సభ ఘనంగా సాగింది. సీఎం జగన్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగిన వైయస్సార్ జయంతి- రైతు దినోత్సవం సభకు హాజరయ్యారు. అనంతపురం జిల్లాకు చెందిన రైతులు, ప్రజలు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/07/4f107b23-8e7c-435c-865b-67d3c2ed7707-1024x928.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/07/4fa92a1b-b391-4b27-85a0-b4f965e359ff-1024x440.jpg)