వైద్య, ఆరోగ్య శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష చేపట్టారు.
- Advertisement -
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్రెడ్డి, వైద్యఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎం టీ కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి డాక్టర్ మంజుల హోసమణి, ఆరోగ్య, కుటుంబసంక్షేమశాఖ డైరెక్టర్ జి నివాస్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈఓ డి కె బాలాజీ, ఇతర ఉన్నతాధికారులు హాజరు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/01/6bbaa0f9-864e-4eab-bb77-8a385adf7d3a-1024x1015.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/01/a828a8d8-9928-4211-9843-5819213b809e-1024x479.jpg)