Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో జగన్ మీటింగ్

వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో జగన్ మీటింగ్

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపిన సీఎం

వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష జరిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, అంబేద్కర్‌ కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

- Advertisement -

రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, సీఎస్ డాక్టర్‌ కె ఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కె వి రాజేంద్రనాథ్ రెడ్డి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి సాయి ప్రసాద్, గ్రామ, వార్డు సచివాలయాశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్‌, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్ అరుణ్‌కుమార్‌, ఆర్‌ అండ్ బి కార్యదర్శి పీ ఎస్ ప్రద్యుమ్న, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పి కోటేశ్వరరావు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ జె నివాస్, విపత్తు నిర్వహణశాఖ డైరెక్టర్ డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్‌ ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News