Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Kautalam: బాబుకు మద్దతుగా 14 వ రోజు రీలే నిరహౕర దీక్ష

Kautalam: బాబుకు మద్దతుగా 14 వ రోజు రీలే నిరహౕర దీక్ష

చంద్రబాబుకు మద్దతుగా మేము సైతం అంటూ మద్దతు..

దేశంలోని మంచి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అని, బాబు పై వైసీపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసిన తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బయపడే ప్రసక్తే లేదు అని టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి అన్నారు .. మంత్రాలయంలో చంద్రబాబుకు మద్దతుగా మేము సైతం అంటూ మంత్రాలయంలో 14 వ రోజు చేస్తూన్న రీలే నిరహౕర దీక్షలో పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు, అక్రమ అరెస్టును ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చంద్రబాబు నిజాయితీ గల నేత అని రానున్న రోజుల్లో కడిగిన ఆణిముత్యంలా బయటికి వస్తాడు అని అన్నారు… ఈ రోజు రీలే నిరహౕర దీక్షలో మాధవరం క్రిష్ణ మోహన్ రెడ్డి, చిలకలడోణ హనుమంతు, సూగురు బాస్కర్ రెడ్డి, చెట్నపల్లి లక్ష్మయ్య, రవి, నరసింహులు, విరేష్, హనుమంతు, భీమన్న, లక్ష్మారి నరసింహులు, రామయ్య, ఉసేని, హనుమంతు, బంగారయ్య, మాధవరం బిమేష్, తెలుగు యువత మండల అధ్యక్షులు సాయి కూమర్ రెడ్డి, ఉమాకాంత్ రెడ్డి, నర్సరెడ్డి, పద్మరాజు, రాజశేఖర్ రెడ్డి, సూగురు సుజ్ఞాన్నాం, ఇశ్రాయేలు, రవి, నాగరాజు, విరేష్ తో పాటు అన్ని గ్రామాలు నాయకులు కార్యకర్తలు దీక్ష లో కుర్చున్నారు.. ఈ కార్యక్రమంలో సంఘీభావం తెలియజేసిన వారు అశోక రెడ్డి, విజయ రామిరెడ్డి, యస్ సి సెల్ నాయకులు మారేప్ప, యోబు, శివ, వగరూరు అబ్దుల్, బెళగల్ ప్రభాకర్ రెడ్డి, ఉసేని, తిరుమలేష్, రాజు, ఐ టిడిపి సల్మాన్ రాజు, నీలకంఠ, చిదానంద, క్రిష్ణ, నాగేష్, లింగప్ప పాల్గొన్నారు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News