Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Krishnagiri: సీఎం పర్యటన పనులను పర్యవేక్షించిన మంత్రి బుగ్గన

Krishnagiri: సీఎం పర్యటన పనులను పర్యవేక్షించిన మంత్రి బుగ్గన

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

ఈనెల 19న హంద్రీ నీవా సృజల స్రవంతి కాలువ నుండి 68 చెరువులకు నీరుమళ్లించే ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి హెలిప్యాడ్, లిఫ్ట్ పాయింట్ ను కర్నూలు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కర్నూలు జిల్లా ఎస్పీ జి.కృష్ణ కాంత్, జాయింట్ కలెక్టర్ మౌర్య, పత్తికొండ శాసన సభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ పరిశీలించారు..ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News