Monday, July 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandikotkuru: శివ స్వాములకు ఆవాజ్ కమిటీ అన్నదాన వితరణ

Nandikotkuru: శివ స్వాములకు ఆవాజ్ కమిటీ అన్నదాన వితరణ

నందికొట్కూరు పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ఆవాజ్ కమిటి ఆధ్వర్యంలో శివ స్వాములకు అన్నదాన కార్యక్రమము ఏర్పాటు చేశారు. ఈ భిక్ష కార్యక్రమానికి నందికొట్కూరు పట్టణం, పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 300 మంది శివ స్వాములు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆవాజ్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అబుబక్కర్ మాట్లాడుతూ.. కుల, మతాలకు అతీతంగా సేవా భావంతో, ఔన్నత్యము కలిగి ఉండడమే భారతదేశం యొక్క గొప్ప లక్షణమని, అందుకు నిదర్శనమే ఇదంతా అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News