Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Nara Lokesh: టీడీపీతోనే దళితులకు న్యాయం

Nara Lokesh: టీడీపీతోనే దళితులకు న్యాయం

టీడీపీతోనే దళితులకు న్యాయం జరుగుతుందని టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి కొమ్ము రామాంజనేయులు అన్నారు. ఆస్పరి మండలంలో సాగుతున్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ..వైసీపీ ప్రభుత్వం దళితుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. సబ్ ప్లాన్ నిధులు సంక్షేమ పథకాలకు మళ్లించి ఎస్సీ వర్గాల అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్నాడన్నారు. రానున్న ఎన్నికల్లో దళితులంతా టీడీపీ వైపే ఉన్నారన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News