Sunday, September 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Puttaparthi: నామినేషన్ వేసిన పల్లె సింధూరా రెడ్డి

Puttaparthi: నామినేషన్ వేసిన పల్లె సింధూరా రెడ్డి

పల్లె రఘునాథ రెడ్డి కుమార్తె సింధూర..

తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లె సింధూరా రెడ్డి ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. పుట్టపర్తి నుంచి సింధూరా పొలిటికల్ ఆరంగేట్రం చేస్తున్నారు. సింధూరా వెంట ఆమె సోదరుడు పల్లె క్రిష్ణ కిశోర్ రెడ్డి, తండ్రి-సీనియర్ టీడీపీ నేత పల్లె రఘునాథ రెడ్డి ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News