Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam Dam: శ్రీశైలం డ్యాంకు కొనసాగుతున్న వరద

Srisailam Dam: శ్రీశైలం డ్యాంకు కొనసాగుతున్న వరద

పూర్తిస్థాయి నీటిమట్టం 885 ft, ప్రస్తుత నీటిమట్టం 859 ft

ఎగువ నది పరివాహక ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితో శ్రీశైలం జలాశయం నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలశయం నీటిమట్టం 859 కి చేరుకుంది. జలాశయం యొక్క పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 859 అడుగులు. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 102.8910 టీఎంసీలుగా నమోదయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News