Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: శివయ్యకు సర్కారు పట్టువస్త్రాల సమర్పణ

Srisailam: శివయ్యకు సర్కారు పట్టువస్త్రాల సమర్పణ

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరుపున రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శ్రీ స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఎంతో చారిత్రక ప్రసిద్ధి పొందిన శ్రీశైల క్షేత్రంలో ఎందరో చక్రవర్తులు, రాజులు, రాజ కుటుంబీకులు మొదలైన వారు ఆయా ఉత్సవ సందర్భాలలో శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించే వారని ప్రతీతి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News