Monday, July 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Tenali: రైతు భరోసా నిధుల జమ

Tenali: రైతు భరోసా నిధుల జమ

వైఎస్ఆర్ రైతు భరోసా నిధులను జమ చేసింది జగన్ సర్కారు. ఇందులో భాగంగా తెనాలిలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సామాన్యులు తరలివచ్చారు. ప్రాంగణం అంతా కళకళలాడుతూ, లబ్దిదారుల ఈలలు, కేకలతో నిండిపోయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News