వైఎస్ఆర్ రైతు భరోసా నిధులను జమ చేసింది జగన్ సర్కారు. ఇందులో భాగంగా తెనాలిలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సామాన్యులు తరలివచ్చారు. ప్రాంగణం అంతా కళకళలాడుతూ, లబ్దిదారుల ఈలలు, కేకలతో నిండిపోయింది.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/02/c-1-4-1024x518.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/02/d-14-1024x482.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/02/e-13-710x1024.jpg)
వైఎస్ఆర్ రైతు భరోసా నిధులను జమ చేసింది జగన్ సర్కారు. ఇందులో భాగంగా తెనాలిలో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సామాన్యులు తరలివచ్చారు. ప్రాంగణం అంతా కళకళలాడుతూ, లబ్దిదారుల ఈలలు, కేకలతో నిండిపోయింది.