Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్TTD new Chairman: సీఎంను కలిసిన భూమన

TTD new Chairman: సీఎంను కలిసిన భూమన

రేపు టీటీడీ ఛైర్మన్ గా భూమన ప్రమాణ స్వీకారం

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు టీటీడీ నూతన ఛైర్మన్‌ గా నియమితులైన భూమన కరుణాకర్‌ రెడ్డి. టీటీడీ ఛైర్మన్‌గా తనకు అవకాశం కల్పించిన సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు భూమన కరుణాకర్‌ రెడ్డి. రేపు ఉదయం తిరుమలలో టీటీడీ చైర్మన్‌ గా బాధ్యతలు చేపట్టనున్న భూమన కరుణాకర్‌ రెడ్డి.

- Advertisement -

ఈ సందర్భంగా భూమనతో పాటు ఆయన తనయుడు భూమన అభినయ్‌ రెడ్డి కూడా సీఎంని కలవటం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News