విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో హైకోర్టు అదనపు న్యాయమూర్తుల ప్రమాణస్వీకారంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి జగన్.
- Advertisement -
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/10/102f3951-f464-4da0-9602-b13c8bfcb93e-1024x647.jpg)
హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా హరినాథ్ నూనెపల్లి, కిరణ్మయి మండవ, జగడం సుమతి, న్యాపతి విజయ్లతో ప్రమాణస్వీకారం చేయించిన రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/10/e5dd9f65-5253-4c8b-a0c2-ea4bec1a7d08-1-1024x431.jpg)
కార్యక్రమంలో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, హోం మంత్రి తానేటి వనిత, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, హైకోర్టు న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/10/b384c3ff-1d6e-4a45-b2ac-9e2cabcd66ad-1024x396.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/10/b7c69224-668e-4afa-aa9c-06c991a18732-1024x461.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/10/295baca5-4a9e-433b-8ea3-80254693eb8a-1024x591.jpg)