Monday, May 20, 2024
Homeఆంధ్రప్రదేశ్YCP joinings: వైసీపీలోకి శ్రీశైలం టీడీపీ నేతలు

YCP joinings: వైసీపీలోకి శ్రీశైలం టీడీపీ నేతలు

జగన్ సమక్షంలో..

కేసరపల్లి నైట్‌ స్టే పాయింట్‌ వద్ద నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కీలక నేతలు.

- Advertisement -

కేసరపల్లి నైట్‌ స్టే పాయింట్‌ వద్ద తెలుగుదేశం నుంచి వైయస్సార్సీపీలో చేరిన వారికి కండువాలు వేసి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి.

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన టీడీపీ నేత, ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ మరియు హజ్‌ కమిటీ మాజీ చైర్మన్‌ అహ్మద్‌ హుస్సేన్, టీడీపీ అఫీసియల్‌ స్పోక్స్‌ పర్సన్‌ ముస్తాఫా మొమిన్, కర్నూలు జిల్లా తాలిమీ బోర్డు అధ్యక్షుడు ముఫ్తీ నూర్‌ మహమ్మద్, మహమ్మద్‌ ఇలియాస్‌లు.

ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌కు విజయం సిద్ధించాలని, ఎలాంటి ఆటంకాలు రాకూడదని దువా చేసిన ముఫ్తీ నూర్‌ మహమ్మద్‌. కార్యక్రమంలో పాల్గొన్న శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News