Sunday, September 8, 2024
Homeఆంధ్రప్రదేశ్YCP RS MPs with Jagan: సీఎం జగన్ తో వైసీపీ కొత్త ఎంపీలు

YCP RS MPs with Jagan: సీఎం జగన్ తో వైసీపీ కొత్త ఎంపీలు

సీఎంకు థాంక్స్ చెప్పిన..

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి. రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నుంచి ఎంపీలుగా ఎన్నికైన ధృవపత్రాలు తీసుకుని సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News