అయోధ్య శ్రీ రాముడిని దర్శించుకున్న టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య లో శ్రీరాముని మందిరాన్ని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ సందర్శించారు. మందిరంలో బాల రాముని విగ్రహాన్ని దర్శించుకున్నారు.
- Advertisement -
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/8d52025e-58a4-4a31-892f-c712fb00a6db-576x1024.jpg)
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ రాముడు అందరి దేవుడు, అందరికీ దేవుడు అని అన్నారు. రాముడు ఏ కొంతమందికి పరిమితం కాదని స్పష్టం చేశారు. బాల రాముడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మధుయాష్కీ గారితో పాటు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అమెరికా నాయకులు పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/6aa834fc-d5a2-46e0-a32b-062dc3b80cca-576x1024.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/78eebc9d-5f2b-4900-9c84-e2f6aac49757-576x1024.jpg)