Saturday, July 27, 2024
Homeనేషనల్Madhuyashki @ Ayodhya: అయోధ్యలో మధు యాష్కి గౌడ్

Madhuyashki @ Ayodhya: అయోధ్యలో మధు యాష్కి గౌడ్

రాముడు అందరి దేవుడు, అందరికీ దేవుడు

అయోధ్య శ్రీ రాముడిని దర్శించుకున్న టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య లో శ్రీరాముని మందిరాన్ని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ సందర్శించారు. మందిరంలో బాల రాముని విగ్రహాన్ని దర్శించుకున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ రాముడు అందరి దేవుడు, అందరికీ దేవుడు అని అన్నారు. రాముడు ఏ కొంతమందికి పరిమితం కాదని స్పష్టం చేశారు. బాల రాముడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మధుయాష్కీ గారితో పాటు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అమెరికా నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News