రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని మాదాపూర్ లోని హైటెక్స్ లో మూడు రోజులపాటు (may 19, 20, 21) జరుగుతున్న సౌత్ ఇండియా బిగ్గెస్ట్ జ్యువలరీ ఎగ్జిబిషన్ ‘హైదరాబాద్ ఇంటర్నేషనల్ జ్యువలరీ షో’ ను ప్రారంభించారు.
- Advertisement -
అనంతరం కోహినూర్ అవార్డు లను జేమ్స్ అండ్ జువెలరీ రంగాలలో విశిష్ట సేవలను అందిస్తూన్నా పారిశ్రామిక వేత్తలకు అందించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ షో నిర్వాహకులు మనోజ్, రాజేందర్, సత్యసాయి తదితరులు పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/05/96a129c8-7d5e-4b51-840c-6523729fef4e-1024x461.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/05/57ace9da-0d1d-4e65-9ed7-3e2f0720e561-1024x461.jpg)