తెలంగాణలో ఇంటర్ పరీక్షలు(Inter Results) ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు ఫలితాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది....
దేశంలోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు(JNVST 2025 Results) విడుదలయ్యాయి. జనవరి 18న ఈ పరీక్ష నిర్వహించగా.. తాజాగా నవోదయ విద్యాలయ సమితి ఫలితాలను విడుదల చేసింది....
ఏపీలో పదో తరగతి పరీక్షలు(SSC Exams) ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తెలంగాణలో మార్చి 21 నుంచి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు సీబీఐ మాజీ జేడీ, జైభారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకులు వీవీ లక్ష్మీనారాయణ(VV...
తెలంగాణ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లను(SSC Halltickets) విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. bse.telangana.gov.in వెబ్సైట్కి వెళ్లి...
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఐసెట్(TG ICET 2025) నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు మార్చి 10వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా...
ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీపీఎస్సీ(APPSC) ద్వారా రిక్రూట్మెంట్ అయ్యే ఉద్యోగుల వయోపరిమితి భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. యూనిఫాం...
బ్యాంకు(Bank) ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే మీ కోసమే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్(IPPB) శుభవార్త అందించింది. ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు రాతపరీక్ష ఉండదు. కేవలం డిగ్రీ...
ఇంజనీరింగ్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఎప్సెట్(TG EAPCET) దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వాయిదా పడింది. మార్చి 1 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు....
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెషనల్ పోస్టుల భర్తీ కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా(Bank of Baroda) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 518 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. రెగ్యులర్ ప్రాతిపదికన చేపట్టే...
ఈ ఏడాది ఇంజినీరింగ్/ అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ఎంట్రెన్స్ కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్(TG EAPCET) నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు...
UGC NET డిసెంబరు 2024 పరీక్ష ఫలితాలు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఫలితాలను ఫిబ్రవరి 2025 చివర్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఫలితాల విడుదల...
ఇవాళ NTA విడుదలచేసిన జేఈఈ మెయిన్(JEE Main) మొదటి సెక్షన్స్ ఫలితాల్లో శ్రీచైతన్య(Sri Chaitanya) విద్యార్థులు సంచనలం సృష్టించారు. సబ్జెక్టుల వారీగా 42 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా.. 8 మంది...