Monday, July 8, 2024
Homeనేరాలు-ఘోరాలుKautalam: ఇద్దరు విద్యార్థుల ప్రాణం తీసిన ఈత

Kautalam: ఇద్దరు విద్యార్థుల ప్రాణం తీసిన ఈత

చిరుతపల్లిలో విషాదం

చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతిచెందిన ఘటన కౌతాళం మండలం చిరుతపల్లిలో చోటుచేసుకుంది. ఐదో తరగతి చదువుతున్న అమీర్, దేవేంద్ర, యువరాజు తమ గ్రామ పరిధిలోని మామిడి చెట్ల వద్ద మధ్యాహ్నం వరకు ఆడుకున్నారు. ఆ తర్వాత చెరువు దగ్గర ఈతకు వెళ్లారు. ఆ తర్వాత ఈతకు వెళ్లిన ముగ్గురు అమీర్ (11), దేవేంద్ర(11) నీటిలో మునుగుతున్న దృశ్యాన్ని చూసి యువరాజు గ్రామస్తులకు తెలిపాడు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు చెరువు వద్దకు వెళ్లి రక్షించే లోపే ఇద్దరు మృతి చెందారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News