Thursday, April 10, 2025
Homeనేరాలు-ఘోరాలుChegunta: జల్సాలు, మత్తుకు బానిసై..

Chegunta: జల్సాలు, మత్తుకు బానిసై..

దొంగతనం చేస్తున్న..

చేగుంట మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్లో మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మాసాయిపేటకు చెందిన మోతే జనార్ధన్ జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలు చోరీకి పాల్పడుతున్నారు. పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా మాసాయిపేట గ్రామంలో జనార్ధన్ పట్టుబడ్డాడు. అతని నుంచి 15 బైకులు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. వీటి విలువ సుమారు ఐదు లక్ష రూపాయలు ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తూప్రాన్ డిఎస్పి వెంకట్ రెడ్డి రామాయంపేట సిఐ వెంకట్ రాజా గౌడ్ చేగుంట ఎస్సై ఆర్ బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News