Thursday, September 19, 2024
Homeనేరాలు-ఘోరాలుKhammam: పొంగులేటి శ్రీనన్న క్యాంపాఫీస్ పై దాడి

Khammam: పొంగులేటి శ్రీనన్న క్యాంపాఫీస్ పై దాడి

మధిరలోని సాయి నగర్ కాలనీ నందు పొంగులేటి శ్రీనన్న క్యాంప్ కార్యాలయం మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. రాత్రి సమయంలో వచ్చి అక్కడ ఉన్న పూల కుండీలను పగలకొట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలు చింపుతుండగా చుట్టుపక్కల వాళ్ళు అరవగా వెంటనే అక్కడ నుండి పరారయ్యారని స్థానికులు చెప్పారు. ఈ విషయంపై పొంగులేటి శ్రీనన్న అనుచరులు మండిపడ్డారు. పిరికిపందలు లాగా క్యాంప్ కార్యాలయం మీద దాడి చేయడం కరెక్ట్ కాదు అని అదేవిధంగా పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేస్తాం అని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News