Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుRachakonda: ఊరికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్ల

Rachakonda: ఊరికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్ల

హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీ ప్రియ కాలనీ ఫేస్ టు మూడు ఇళ్లలో చోరీ జరిగింది. రెండు తులాల బంగారం, లక్ష రూపాయల నగదు, కేజీ వెండి వరకు దొంగతనం చేసి ఇల్లు గుల్లు చేశారు దొంగలు. వరుస చోరీలపై నిఘా పెట్టిన రాచకొండ పోలీసులు కేసు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News