Friday, September 20, 2024
Homeనేరాలు-ఘోరాలుTelegram users be alert: వారంలో 2.5 కోట్లు దోచేశారు

Telegram users be alert: వారంలో 2.5 కోట్లు దోచేశారు

టెలిగ్రామ్ యాప్ యూజర్లకు యువతులను ఎరవేసి ట్రాప్ చేస్తున్నాకు సైబర్ చీటీర్స్. ఇలా వారం రోజుల్లో రెండున్నర కోట్లకు పైగా దండుకున్నారు చీటీర్స్. నగరానికి చెందిన ఆరుగురు బాధితులకు పెద్దమొత్తంలో కేటుగాళ్లు టోపి పెట్టారు. యూట్యూబ్ వీడియోలు, యాడ్స్ క్లిక్ చేస్తే లక్షల్లో కమీషన్ అంటూ మోసాలకు పాల్పడుతోంది ఈ గ్యాంగ్. తాజాగా ముషీరాబాద్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారిని ట్రాప్ చేసి ఎనిమిది లక్షలు కాజేశారు ఈ చీటీర్స్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News