Friday, September 20, 2024
HomeదైవంAhobilam: హనుమంత వాహనంపై జ్వాలా నరసింహుడు

Ahobilam: హనుమంత వాహనంపై జ్వాలా నరసింహుడు

అహోబిళం లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా దిగువ అహోబిలంలో హంస వాహనంపై ప్రహ్లాద వరదుడు విహరించారు. మధ్యాహ్నం ప్రత్యేకంగా స్వామి అమ్మవార్లకు పంచామృతలతో అభిషేకం జరిపారు. రాత్రి ప్రహ్లాద వరద నరసింహ స్వామి వారిని సూర్యప్రభ వాహనంపై ఆసీనులను చేశారు. ఎగువ అహోబిలంలో జ్వాలా నరసింహస్వామి హనుమంత వాహనంపై కొలువయ్యారు. అహోబిళం మఠం ఆధ్వర్యంలో సాగుతున్న బ్రహ్మోత్సవాలు చప్పగా సాగుతున్నాయి.

- Advertisement -



సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News