Sunday, October 6, 2024
HomeదైవంAhobilam: ఘనంగా ముగిసిన జ్వాలా నరసింహ స్వామి రథోత్సవం

Ahobilam: ఘనంగా ముగిసిన జ్వాలా నరసింహ స్వామి రథోత్సవం

శ్రీ అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలం లోజ్వాలా నరసింహస్వామి చెంచు లక్ష్మి అమ్మవారులను ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఆశీనులయ్యారు. అనంతరం భక్తులు జ్వాలా నరసింహస్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు . డి.ఎస్.పి.ఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సిఐ రాజశేఖర్ రెడ్డి ఎస్సై నర్సింహులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

- Advertisement -

దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరుడు శ్రీదేవి భూదేవి అమ్మవార్లు దర్శనమిచ్చారు. ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి ప్రత్యేకంగా పూల అలంకరణలతో అలంకరించి స్వామివారిని రాత్రి అశ్వ వాహనంపై ప్రహల్లాద వరుదుడు ఆశీనుడై నాలుగు మాడల వీధులలో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News