Sunday, October 6, 2024
HomeదైవంAhobilam: అహోబిలంలో సుదర్శన హోమం

Ahobilam: అహోబిలంలో సుదర్శన హోమం

ఎగువ అహోబిలంలో సుదర్శన జయంతి వేడుకలు

ఘనంగా ఎగువ అహోబిలంలో సుదర్శన హోమం నిర్వహించారు. సుప్రసిద్ధ ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఎగువ అహోబిలంలో సుదర్శన జయంతి వేడుకల్లో భాగంగా ఈ హోమం చేపట్టారు. ఎగువహోబిలంలో శ్రీ జ్వాలా నరసింహస్వామి శ్రీ చెంచులక్ష్మి అమ్మవారికి ప్రత్యేకాలంకారంలో అలంకరించి, సాంప్రదాయ బద్ధంగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మఠం ప్రతినిధి సంపత్, దేవస్థానం ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల్ స్వామి ఆధ్వర్యంలో యాశాలలో సుదర్శన హోమం, పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ హోమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News