Saturday, May 18, 2024
HomeదైవంIllanthakunta: రాములోరికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన కొండగట్టు ఆలయ ఈవో

Illanthakunta: రాములోరికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన కొండగట్టు ఆలయ ఈవో

అంజన్న తరపున ..

ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో బుధవారం జరగనున్న సీతారాముల కల్యాణానికి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి ఈవో ఏ.చంద్రశేఖర్, అర్చకులు పట్టు వస్త్రాలు, తలంబ్రాలను తీసుకువచ్చి ఆలయ అర్చకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఇల్లందకుంట ఆలయ ఈవో కందుల సుధాకర్, సిబ్బంది కొండగట్టు నుంచి వచ్చిన ఈవో, అర్చకులకు సాదర స్వాగతం పలికారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News