Sunday, July 7, 2024
HomeదైవంMahanandi: మహానందిలో వైభవంగా రథసప్తమి

Mahanandi: మహానందిలో వైభవంగా రథసప్తమి

వైభవంగా వేడుకలు

మహానంది క్షేత్రంలో వైభవంగా రథసప్తమి వేడుకలు నిర్వహించారు. ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా సూర్యపూజ, ఆదిత్య యంత్ర ఆరాధన, సూర్యునికి త్రిచ పూజావిధానంలో అర్ఘ్య ప్రదానం చేశారు.

- Advertisement -

సూర్య నమస్కారాలు ఆచరించి, రథమునకు ఆవాహన చేసి రథాన్ని కదిలించారు. అనంతరం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు రథాన్ని సిద్దం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఏఈఓ మధు, కూరగాయల దాత లక్కబోయిన ప్రసాద్, మాజీ ధర్మకర్త గంగిశెట్టి మల్లికార్జున, దేవస్థానం అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News