Saturday, October 19, 2024
HomeదైవంMantralayam: బంగారు పల్లకిలో రాఘవేంద్ర స్వామి ఊరేగింపు

Mantralayam: బంగారు పల్లకిలో రాఘవేంద్ర స్వామి ఊరేగింపు

భక్తుల సేవ..

ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో బంగారు పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. శనివారం వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు గ్రామదేవత మాంచలమ్మ, రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు, సేవలు చేయించి మొక్కులు చెల్లించుకుంన్నారు.

- Advertisement -

ఇందులో భాగంగా స్వామికి బంగారు పల్లకీ సేవ నిర్వహించారు. ప్రాకారంలో స్వామి వెండి బృందావనాన్ని బంగారు పల్లకీలో ఊరేగించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News