Monday, June 24, 2024
HomeదైవంMantralayam: శ్రీగంధలేపనంలో గురు రాఘవేంద్రులు

Mantralayam: శ్రీగంధలేపనంలో గురు రాఘవేంద్రులు

అత్యధిక ఉష్ణోగ్రత కారణంగా మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో ఆదివారం పీఠాధిపతులు శ్రీసుభుదేంద్రతీర్థులు శ్రీరాఘవేంద్రుల బృందావనంతో పాటు ఇతర పీఠాధిపతులు బృందావనాలకు శ్రీగంధలేపనం చేశారు. రోజురోజుకు తీవ్రతరమౌతున్న ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కల్పించేందుకు బృందావనాలకు శ్రీగంధలేపనం చేయటం ఆనవాయితీగా కొనసాగుతోంది. శ్రీగంధలేపనం అనంతరం పీఠాధిపతులు స్వామివారి బృందావనంతో పాటు ఇతర పీఠాధిపతుల బృందావనాలకు శ్రీగంధలేపనం చేయటం ఆనవాయితీగా కొనసాగుతోంది. శ్రీగంధలేపనం కారణంగా బృందావనాలకు కొలువైన పూర్వపు పీఠాధిపతులు ఉష్ణోగ్రతల నుంచి స్వాంతన పొందుతారని శ్రీమఠం చరిత్ర చెబుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News