ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆలయం లెక్కింపు పూర్తి అయినట్లు మేనేజర్ ఎస్ కే శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. మే (29 రోజులు) హుండీ కరెన్సీ మొత్తం రూ.2,85,57,126/- నాణేలు రూ.7,54,180/- మొత్తం :: రూ.2,93,11,306/- బంగారం : 136 గ్రాములు వెండి : 1510 గ్రాములు లభించినట్లు వివరించారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/05/9c8693dd-c15d-4cbd-8117-04f1312dfc41-1024x768.jpg)