Sunday, July 7, 2024
HomeదైవంSBI Donated battery cars to Ahobilam temple: అహోబిలంలో బ్యాటరీ కార్లు

SBI Donated battery cars to Ahobilam temple: అహోబిలంలో బ్యాటరీ కార్లు

భక్తుల సౌకర్యార్థం..

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం దేవస్థానానికి ఆళ్లగడ్డ ఎస్ బి ఐ బ్యాంకు వారు రెండు బ్యాటరీ కార్లను బహుకరించారు. సీనియర్ సిటిజన్స్ భక్తులు, వికలాంగుల సౌకర్యార్థం ఈ బ్యాటరీ కార్లను అందజేసారు. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ రీజనల్ మేనేజర్ తేజోమూర్తుల శ్రీనివాస్, చీఫ్ మేనేజర్ సంతోష్ కుమార్, జి పి ఏ సంపత్ ఓ ఎస్ డి శివప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News