Sunday, September 8, 2024
HomeదైవంSrisailam: అమ్మవారికి సారె సమర్పణ

Srisailam: అమ్మవారికి సారె సమర్పణ

ఆషాఢ మాసం సందర్భంగా..

ఆషాఢ మాసం సందర్భంగా శ్రీకృష్ణ దత్తసాయి సేవాసమితి అధ్యక్షురాలు సాహితీరెడ్డి ఆధ్వర్యంలో ఆ సమితి సభ్యులు, శివసేవకులు మొత్తం 200 మంది భక్తులు శ్రీ భ్రమరాంబాదేవివారికి సారె సమర్పించారు.
ఈ సమర్పణలో పసుపు, కుంకుమ, పలు రకాల పూలు, పండ్లతో సారెను సమర్పించారు. శ్రీమల్లికార్జున స్వామి వారికి, బయలు వీరబద్రస్వామి వారికి, సాక్షి గణపతి స్వామి వారికి, పలు ఉపాలయాల దేవతామూర్తులకు వస్త్రాలను కూడా సమర్పించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News