Saturday, September 21, 2024
Homeనేషనల్Bihar: డిప్యుటీ సీఎం ఫుల్ ఖుష్

Bihar: డిప్యుటీ సీఎం ఫుల్ ఖుష్

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ కు కుమార్తె జన్మించింది.  కుమార్త్ రూపంలో దేవుడు తనకు చక్కని బహుమతి ఇచ్చాడంటూ తేజస్వి స్వయంగా ట్వీట్ చేశాడు.  కుమార్తెను ఎత్తుకొన ఉన్న పిక్ ను తన అభిమానుల కోసం షేర్ చేశారు. తన క్లాస్ మేట్, బాల్యస్నేహితురాలిని వివాహం చేసుకున్నారు తేజస్వి. ప్రస్తుతం పార్టీ వ్యవహారాలన్నీ స్వయంగా చూసుకుంటున్న తేజస్వి బిహార్ డిప్యుటీ సీఎంగా దూకుడు చూపుతున్నారు. ఇక లాలూ ఈమధ్యనే ఆస్ట్రేలియాలో కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుని రెస్ట్ తీసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News