Saturday, October 5, 2024
Homeనేషనల్Delhi: రాష్ట్రపతి భవన్ లో ఎంపీల సందడి

Delhi: రాష్ట్రపతి భవన్ లో ఎంపీల సందడి

దేశాధ్యక్షురాలి ఆహ్వానం మేరకు రాష్ట్రపతి భవన్ సందర్శించారు బీఆర్ఎస్ ఎంపీలు కేశవరావు, నాగేశ్వరరావు, రవిచంద్ర, పార్థసారథి రెడ్డి తదితరులు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆతిథ్యం స్వీకరించారు ఎంపీలు  కేశవరావు, నామా, వద్దిరాజు, బండి తదితరులు.  పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ఉభయ సభల సభ్యులను దశల వారీగా పిలిచి ఆతిథ్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఎంపీలు కేశవరావు, నాగేశ్వరరావు,రవిచంద్ర, పార్థసారథి రెడ్డి,కే.ఆర్.సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్,పీ.రాములు,బీ.బీ.పాటిల్,మన్నె శ్రీనివాస్ రెడ్డిలు ఇతర ఎంపీలతో పాటు శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్ సందర్శించి ఆమెతో కలిసి అల్పాహారం, తేనీరు తీసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News