Saturday, July 6, 2024
Homeనేషనల్Kolkata: ఒంటరిగానే బరిలోకి తేల్చిచెప్పిన శివంగి మమత

Kolkata: ఒంటరిగానే బరిలోకి తేల్చిచెప్పిన శివంగి మమత

2024 లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే దిగుతున్నట్టు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీయేతర, కాంగ్రెస్సేతర పార్టీల మధ్య ఐక్యత అసంభవం అని మరోమారు తేలింది. ప్రతిపక్షాల ఐక్యత, థర్డ్ ఫ్రంట్ అంటూ గత కొంతకాలంగా పలు ప్రాంతీయ పార్టీలు రాజకీయ సందడి చేస్తుంటే మరోవైపు మమతా మాత్రం తనదారి వేరని కుండబద్ధలు కొట్టారు. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో దారుణైన ఓటమిపాలైన దీదీ, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల మరుసటి రోజే ఈ కీలక ప్రకటన చేయటం విశేషం.

- Advertisement -

ఈసారి ఎన్నికల్లో తమ పొత్త కేవలం ప్రజలతోనే ఉంటుందని ఏ ఇతర పార్టీతో ఉండదని దీదీ చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News