దేశవ్యాప్తంగా వివిధ సంస్థలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ప్రధాని నరేంద్రమోదీ. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి వైయస్.జగన్. కార్యక్రమంలో భాగంగా ఐఐఎం, విశాఖపట్నంలో శాశ్వత భవనాన్ని ప్రారంభించడంతో పాటు ఐఐటీ (తిరుపతి), ఐఐఎస్ఈఆర్( తిరుపతి), ఐఐఐటీడీఎం (కర్నూలు), ఐఐఐటీ (శ్రీసిటీ) సంస్థలకు సంబంధించిన శాశ్వత భవనాలను వర్చువల్గా ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.
- Advertisement -
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/75d525c2-a178-4c03-a6c1-4ae4de275a31-1024x451.jpg)
క్యాంపు కార్యాలయం నుంచి కార్యక్రమంలో పాల్గొన్న సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ కె హేమచంద్రారెడ్డి ఇతర ఉన్నతాధికారులు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/1785d718-1507-4f38-b98d-2d9ca424b76e-1024x777.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2024/02/dcd55c1b-77a0-46c2-8712-e9137e56101a-1024x832.jpg)