ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై మోడీ ప్రసంగించనున్నట్టు తెలుస్తోంది. ఈరోజు రాత్రి 7 గంటలకు మోడీ ప్రసంగం లైవ్ లో వీక్షించవచ్చు.
ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై మోడీ ప్రసంగించనున్నట్టు తెలుస్తోంది. ఈరోజు రాత్రి 7 గంటలకు మోడీ ప్రసంగం లైవ్ లో వీక్షించవచ్చు.