Sunday, February 2, 2025
Homeనేషనల్Union Budget 2025: బడ్జెట్ ప్రసంగాన్ని వాకౌట్‌ చేసిన విపక్షాలు

Union Budget 2025: బడ్జెట్ ప్రసంగాన్ని వాకౌట్‌ చేసిన విపక్షాలు

లోక్‌ సభలో బడ్జెట్ ప్రసంగాన్ని విపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Seetharaman) బడ్జెట్ ప్రవేశపెడుతుండగా విపక్షాలు నినాదాలు చేశాయి. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై చర్చ జరగాలని పట్టుబట్టాయి.

- Advertisement -

విపక్షాల నినాదాల మధ్యనే ఆమె బడ్జెట్ ప్రసంగం కొనసాగించారు. అయితే స్పీకర్ ఓం బిర్లా వాదిస్తున్నా కూడా సభ నుంచి విపక్ష ఎంపీలు బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం బడ్జెట్ ప్రసంగాన్ని నిర్మలమ్మ చదువుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News