Saturday, July 6, 2024
Homeనేషనల్Puri stampede: పూరిలో తొక్కిసలాట, గాయపడ్డ ఆరుగురు చిన్నారులు

Puri stampede: పూరిలో తొక్కిసలాట, గాయపడ్డ ఆరుగురు చిన్నారులు

ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి జగన్నాథ్ లో జరిగిన తొక్కిసలాటలో కనీసం ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు. మయూర్భంజ్ జిల్లా నుంచి 9, 10వ క్లాసు చదువుతున్న 70 మంది స్కూల్ స్టూడెంట్స్ ఇక్కడికి పిక్నిక్ కు రాగా ఉన్నట్టుండి రద్దీ పెరిగి తొక్కిసలాట జరిగింది. క్రిస్ట్మస్ హాలిడేస్ సందర్భంగా వీరంతా ఇక్కడికి వచ్చి, ఆసుపత్రిపాలయ్యారు. పూరి జగన్నాథ్ మందిరంలో 22 మెట్లు (బైసీ పహాచ) ఎక్కే క్రమంలో ఈ తొక్కిసలాట జరగ్గా కొందరు స్టూడెంట్స్ అక్కడికక్కడే కళ్లుతిరిగి పడిపోయారు. ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో వీరు కోలుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News