Sunday, November 16, 2025
HomeNewsChegunta man went missing: మెడిసిన్ తెస్తానని వెళ్లిన వ్యక్తి అదృశ్యం

Chegunta man went missing: మెడిసిన్ తెస్తానని వెళ్లిన వ్యక్తి అదృశ్యం

మెడిసిన్ తెస్తానని వెళ్లిన వ్యక్తి ఇంటికి తిరిగిరాకపోవటంతో మిస్సింగ్ కేసు నమోదైంది. చేగుంట మండల కేంద్రానికి చెందిన షేక్ ఆసిఫ్ ఆరోగ్యం బాగాలేక నాంపల్లి రైల్వే హాస్పిటల్ లో మెడిసిన్ తీసుకుని వస్తాను అని ఇంట్లో చెప్పి బయలుదేరి, తిరిగి ఇంటికి రాలేదు. అన్నిచోట్లా వెతికి చివరికి ఆసిఫ్ భార్య పోలీసులకు కంప్లైంట్ చేసింది. చేగుంట ఎస్సై మ్యాన్ మిస్సింగ్ కేస్ నమో చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad