Friday, September 20, 2024
HomeNewsGangula: అధునాతన దోబీ ఘాట్ ప్రారంభించిన మంత్రి

Gangula: అధునాతన దోబీ ఘాట్ ప్రారంభించిన మంత్రి

కుల వృత్తులు ప్రోత్సహిస్తాం

కరీంనగర్ లోని గోదాం గడ్డలో స్మార్ట్ సిటీలో భాగంగా నిర్మించిన అధునాతన దోబీ ఘాటును మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.2 కోట్లతో దోబీ ఘాట్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, కమిషనర్ ప్రపుల్ దేశాయ్, స్థానిక కార్పొరేటర్లు, కార్యకర్తలు, రజక సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News