Saturday, November 15, 2025
HomeNewsKurnool: పారిశుద్ధ్య కార్మికులతో మేయర్ 'మే డే' వేడుకలు

Kurnool: పారిశుద్ధ్య కార్మికులతో మేయర్ ‘మే డే’ వేడుకలు

సోమవారం కార్మిక దినోత్సవం సందర్భంగా కొత్త బస్టాండ్ సమీపంలో స్థానిక సుందరయ్య సర్కిల్ లో కార్మికుల విగ్రహాల వద్ద నగర మేయర్ బి.వై‌. రామయ్య, నగర పాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన పారిశుద్ధ్య కార్మికుల పనితీరు గుర్తు చేశారు. అనంతరం కార్మికులకు మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మునెమ్మ, శానిటేషన్ ఇంస్పెక్టర్ రమేష్, నాయకులు మల్లి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad